ప్రశాంతంగా నడుస్తున్న ఓటింగ్

55చూసినవారు
ప్రశాంతంగా నడుస్తున్న ఓటింగ్
నల్గొండ పట్టణంలో సోమవారం తెలంగాణ లోక్ సభ ఎన్నికలలో భాగంగా ప్రశాంతంగా పోలింగ్ సాగుతున్నది, ఎలాంటి అవంచానియా సంఘటనలు జరగకుండా పోలీస్ కట్టు దిడ్డమైన బందోబస్త్ లో పట్టణ ప్రజలు తమ తమ ఓటు హక్కును వినుయోగించు కుంటున్నారు, నల్గొండ అర్బన్లలో కొన్ని పోలింగ్ కేంద్రాలలో మందకోడిగా పోలింగ్ నడవటంతో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 35శాతం పోలింగ్ నమోదు అయినది.

సంబంధిత పోస్ట్