పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇవ్వరా??

84చూసినవారు
పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇవ్వరా??
నల్గొండ మండలం ఖాజీ రామరం ఊరిలో తిరగాల్సిన చెత్త ట్రాక్టర్ చాలా రోజుల నుంచి రాక చెత్త అందరి ఇండ్లలో పేరుకపోయింది. పారిశుద్ద్య కార్మికులను అడిగితే మాకు 7 నెలలు నుంచి జీతాలు బంద్ అయినవి అంటున్నారు. వర్షాలు కురిసి ఇండ్లలో దోమలు ఎక్కువయ్యాయి. గ్రామానికి దగ్గరలో నల్గొండ మున్సిపాలిటీ చెత్త డంపింగ్ యార్డు ఉండటంతో ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఇప్పటికైన చెత్త తొలగించాలని ఖాజి రామారం ప్రజలు వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్