ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందించిన శాసనమండలి చైర్మన్

84చూసినవారు
వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందిన 44 మంది నిరుపేద ప్రజలకు సోమవారం నల్గొండ జిల్లా క్యాంపు కార్యాలయంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయనిది (CMRF)పథకం ద్వారా మంజూరు అయిన Rs. 18, 44, 000/ -విలువ గల చెక్ లను లబ్ధిదారులకు అందజేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ" ముఖ్యమంత్రి సహాయనిధీ పథకం నిరుపేదలకు వరం లాంటిది అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్