జనతా కర్ఫ్యూను పాటించని ప్రజలు

17760చూసినవారు
ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూ లో పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను కోరిన సంగతి అందరికి తెలిసిందే.. కానీ ఈ మాటాలను పెడచెవిన పెట్టి ఉస్మానియా జనరల్ హాస్టల్లోని క్యాంటీన్ లో ప్రజలు గుమ్మికూడి టీ, టిఫిన్ లు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్