‘ప్రజా దర్బార్‌’లో నారా లోకేశ్‌

73చూసినవారు
AP: మంత్రి నారా లోకేశ్‌ మంగళగిరి ప్రజల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజా దర్భార్ నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి సమస్యలు, వినతి పత్రాలను స్వీకరించారు. వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విజయం సాధించాక నియోజకవర్గ ప్రజలపై తనకు మరింత బాధ్యత పెరిగిందని వెల్లడించారు. నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న రోజుల్లో ప్రజలను కలుస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్