నేషనల్ క్రియేటర్ అవార్డులను అందించిన మోదీ

70చూసినవారు
ఢిల్లీలోని భరత్ మండపంలో శుక్రవారం మొదటిసారిగా పలువురు సోషల్ మీడియా క్రియేటర్లకు నేషనల్ క్రియేటర్ అవార్డులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందించారు. మైథిలీ ఠాకూర్ కు కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ద ఇయర్, జయ కిషోర్ కి క్రియేటర్ ఫర్ సోషల్ చెంజ్ అవార్డు దక్కింది. పంక్తి పాండే కు గ్రీన్ ఛాంపియన్ అవార్డు, పీయూస్ పురోహిత్ కు ఉత్తమ నానో క్రియేటర్ అవార్డును ప్రధాని మోదీ అందుంచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్