నేషనల్‌ క్రష్‌ ట్యాగ్‌.. త్రిప్తి దిమ్రీ ఏమన్నారంటే?

65చూసినవారు
నేషనల్‌ క్రష్‌ ట్యాగ్‌.. త్రిప్తి దిమ్రీ ఏమన్నారంటే?
‘యానిమల్‌’తో ఒక్కసారిగా ఫేమ్‌ సొంతం చేసుకున్నారు బాలీవుడ్‌ నటి త్రిప్తి దిమ్రీ. ఈ సినిమా తర్వాత ఆమె నేషనల్‌ క్రష్‌గా గుర్తింపు సొంతం చేసుకున్నారు. అభిమానులు తనని ‘నేషనల్‌ క్రష్‌’ అని పిలవడంపై తాజాగా త్రిప్తి స్పందించారు. ’’నేషనల్‌ క్రష్‌ అనేది నా దృష్టిలో ట్యాగ్‌ మాత్రమే కాదు. అభిమానుల ప్రేమ. వాళ్లు నన్ను అలా పిలుస్తున్నందుకు ఆనందంగా ఉన్నా. ఇది నాపై మరింత బాధ్యత పెంచింది.’’ అని తెలిపారు.

సంబంధిత పోస్ట్