ఎన్డీయే ఏకపక్ష ధోరణి ఇకపై చెల్లదు: సోనియా గాంధీ

564చూసినవారు
ఎన్డీయే ఏకపక్ష ధోరణి ఇకపై చెల్లదు: సోనియా గాంధీ
కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌‌గా సోనియా గాంధీ తిరిగి ఎన్నికయ్యారు. సీపీపీ నాయకురాలిగా ఎన్నికైన తర్వాత పార్టీ ఎంపీలను ఉద్దేశించి సోనియాగాంధీ మాట్లాడుతూ.. క్రియాశీలకంగా పని చేయాలని సూచించారు. ‘‘సీపీపీ సభ్యులుగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచాల్సిన బాధ్యత మనపై ఉంది. పదేళ్లు పార్లమెంటులోని ఎన్డీయే ఏకపక్ష ధోరణి ఇకపై చెల్లదు’’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్