అర్హులైన పేదలక
ు త్వరలో తెల్ల రేషన్ కార్డ
ులు ఇవ్
వాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి పొంగ
ులేటి శ్రీన
ివాస్రెడ్డి తెలిపారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కే
బినెట్ ఆమోదించిందని చెప్పారు. తొలి వ
ిడతగా 4.56 లక్షల ఇళ్లు ఇవ్వ
ాలని నిర్ణయించినట్లు తెలిపారు. 'త్వరలో ఇళ్ల పథకంపై జీవో ఇస్తాం. పైరవీలు, పార్టీలు, కుల, మతాలకు అతీతంగా పేదలకు ఇళ్లు ఇస్తాం. నియోజకవర్గానికి 3
500 ఇళ్లు మొదటి విడతగా ఇస్తున్నాం. గ్రామాల వారీగా గ్రామసభలు ఏర్పాటు చేసి పేదలకు ఇళ్లు ఇస్తాం.' అని ప్రకటించారు.