కొత్త రేషన్ కార్డులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

284300చూసినవారు
కొత్త రేషన్ కార్డులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
అర్హులైన పేదలకు త్వరలో తెల్ల రేషన్‌ కార్డులు ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేబినెట్ ఆమోదించిందని చెప్పారు. తొలి విడతగా 4.56 లక్షల ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. 'త్వరలో ఇళ్ల పథకంపై జీవో ఇస్తాం. పైరవీలు, పార్టీలు, కుల, మతాలకు అతీతంగా పేదలకు ఇళ్లు ఇస్తాం. నియోజకవర్గానికి 3500 ఇళ్లు మొదటి విడతగా ఇస్తున్నాం. గ్రామాల వారీగా గ్రామసభలు ఏర్పాటు చేసి పేదలకు ఇళ్లు ఇస్తాం.' అని ప్రకటించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్