![రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి](https://media.getlokalapp.com/cache/ef/c3/efc3a6c9e114a8b9710579d6b5bd62e8.webp)
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం గుండంపల్లి క్రాస్ రోడ్డు వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైంసా పట్టణానికి చెందిన ఓ వ్యక్తి నిర్మల్ వైపు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసును దర్యాప్తు చేస్తున్నారు.