నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలి

62చూసినవారు
నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలి
సైబర్ మోసాల విషయంలో ప్రజలు, యువకులు అప్రమత్తంగా ఉండాలని ఖానాపూర్ సిఐ మోహన్ కోరారు. గురువారం మధ్యాహ్నం ఖానాపూర్ మండలంలోని సూర్జాపూర్ గ్రామంలో ప్రజలకు, యువకులకు పలు విషయాలపై అవగాహన పెంచారు. యువత చదువుపై దృష్టి సారించి అభివృద్ధి పదంలో నడవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సోన్న మహేష్, చెప్పల భూమేష్, బొమ్మేన ప్రవీణ్, సంగర్తి భూమేష్, గ్రామ ప్రజలు, పోలీసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్