బిల్లులు తప్పక ఇవ్వాలి

71చూసినవారు
బిల్లులు తప్పక ఇవ్వాలి
ఎరువులు, విత్తనాలు, యూరియా బస్తాలను కొనుగోలు చేసే రైతులకు వ్యాపారులు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని ఖానాపూర్ ఎస్సై లింబాద్రి, వ్యవసాయ అధికారి ఆసం రవి స్పష్టం చేశారు. శుక్రవారం ఖానాపూర్ పట్టణంలోని పలు ఎరువులు, విత్తనాల విక్రయ దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించి వ్యాపారులకు సూచనలు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అమ్మాలనీ వ్యాపారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్