వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ ఎన్నిక

83చూసినవారు
వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ ఎన్నిక
కడెం మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గురువారం మధ్యాహ్నం కడెం మండల కేంద్రంలో సభ్యులు సమావేశమై నూతన కమిటీని ఎన్నుకున్నారు. కన్వీనర్ గా రత్నాల పోషన్న, కో కన్వీనర్లుగా కే. రాజశేఖర్, దుర్గం రాజేందర్, కోశాధికారిగా దుర్గం గంగాధర్ పలువురిని సభ్యులుగా ఎన్నుకున్నారు. మాలలకు నష్టం చేసే ఎస్సీ వర్గీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్