'మీకోసం వచ్చా.. మీకు తోడై ఉంటా'

62చూసినవారు
'మీకోసం వచ్చా.. మీకు తోడై ఉంటా'
తాను ప్రజల కోసం వచ్చానని, ప్రజలకు తోడై ఉంటానని బిఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ జాన్సన్ నాయక్ అన్నారు. మంగళవారం సాయంత్రం కడెం మండలంలోని కొండుకూరు గ్రామ ఎస్కే ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన భావోద్వేగ ప్రసంగం చేశారు. తన భవిష్యత్తును వదులుకొని ఖానాపూర్ ప్రజల కోసం వచ్చానని, ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. బిఆర్ఎస్ అధిష్టానం నిర్దేశించిన పనిని పూర్తి చేద్దామన్నారు.

సంబంధిత పోస్ట్