కాలేశ్వరంలోని జగదాంబ దేవి అమ్మవారి దేవాలయంలో బిఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ జాన్సన్ నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ మంత్రి కేటీఆర్, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం ఆయన కాలేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తో కలిసి ఆయన కాలేశ్వరం జగదాంబ దేవి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం దేవాలయంలోని అమ్మవారికి జాన్సన్ నాయక్ పూజలు చేశారు.