ఘనంగా లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణం

59చూసినవారు
ఘనంగా లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణం
దస్తురాబాద్ మండలంలోని రేవోజిపేట గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఆదివారం ఆ గ్రామానికి చెందిన వంశీ పంతులు ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణాన్ని అంతకు ముందు 41 రోజుల నరసింహుడి హోమాన్ని కూడా ఆయన చేశారు. గ్రామంలో నిర్వహించిన లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణాన్ని తిలకించేందుకు గ్రామ ప్రముఖులు, ప్రజలు భారీగా తరలి వచ్చారు. దీంతో గ్రామంలో సందడి నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్