ప్రజా, కార్మికుల హక్కుల కోసం పోరాడుదాం: సీపీఐ

64చూసినవారు
తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలను సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నామని ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి దేవేందర్ పేర్కొన్నారు. సోమవారం ఉట్నూర్ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. సాయుధ పోరాట అమరవీరుల స్ఫూర్తితో ప్రజల, కార్మికుల హక్కుల కోసం పోరాడుదాం అని పిలుపునిచ్చారు. నాయకులు రాజు, షేక్ ఫయాజ్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్