మొక్కలు భవిష్యత్తుకు పునాది

61చూసినవారు
మొక్కలు భవిష్యత్తుకు పునాది
ప్రతి మొక్క భవిష్యత్తుకు పునాది అని ఉట్నూరు మండలంలోని షాంపూ గ్రామ అధికారులు అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం మధ్యాహ్నం ఆ గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో నాటుదాం ఒక చెట్టు అమ్మ పేరు మీద కార్యక్రమాన్ని నిర్వహించి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుండాల మల్లికా, పంచాయతీ కార్యదర్శి మతిన్ షరీఫ్, పిఎచ్సి డాక్టర్ సందీప్, వైద్య, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్