డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కాలనీలో ప్రచారం

74చూసినవారు
డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కాలనీలో ప్రచారం
బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కును గెలిపించాలని కోరుతూ బిఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ జాన్సన్ నాయక్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీ ఎన్నికల దృష్ట్యా బుధవారం ఉదయం ఆయన ఖానాపూర్ పట్టణ శివారులో ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కాలనీలో ఎన్నికల ప్రచారం చేశారు. ఆత్రం సక్కుకు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉందన్నారు. ఎంపీగా గెలిస్తే ఉమ్మడి జిల్లాలోని అన్ని సమస్యలు పరిష్కరిస్తారని జాన్సన్ నాయక్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్