బైక్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

76చూసినవారు
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో గురువారం నిర్మల్ డిపోకు చెందిన బస్సు వివేకానంద విగ్రహానికి సమీపంలో బైక్ ను ఢీ ఢీకొట్టగా త్రుటిలో ప్రమాదం తప్పింది. కాగా బస్సు డ్రైవర్, ద్విచక్ర వాహన దారుడు ఇద్దరు వాగ్వాదానికి దిగగా అరగంట పాటు ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో అటువైపుగా వెళ్లే ప్రయాణికులు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని, రోడ్ల తోనే ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని వాపోయారు.

సంబంధిత పోస్ట్