జ్యోతిబా పూలే దంపతుల విగ్రహ ప్రతిష్టపనకు భూమిపూజ

72చూసినవారు
అణగారిన వర్గాల అభ్యున్నతి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రి బాయి పూలె దంపతుల ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని విగ్రహ కమిటీ అధ్యక్షుడు పోతన్న యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం ముధోల్ మండల కేంద్రంలో విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. త్వరలో విగ్రహ ప్రారంభోత్సవం జరుపుకుందామని అన్నారు. మండల నయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్