బీజేపీ గెలుపు ఖాయం: ముధోల్ ఎమ్మెల్యే

85చూసినవారు
భైంసా పట్టణంలో మంగళవారం కుభీర్, భైంసా మండలాల కార్యకర్తల విస్త్రుతస్థాయి సమావేశం నిర్వహించారు. ఎన్నికలలో విజయ పతాకాన్ని ఎగరవేయడమే లక్ష్యంగా దిశానిర్దేశం చేశారు. ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ ముథోల్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీకి ఒక లక్ష 30 వేల ఓట్లు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ నియోజకవర్గ నయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్