భైంసా పట్టణంలో హోల్సేల్ గా కూరగాయలు విక్రయించేవారు వేకువజామున 4 గంటల తరవాత మండికి రావాలని సోమవారం పట్టణ సిఐ రాజారెడ్డి తెలిపారు. రాత్రి 12 గంటల నుండి మార్కెట్ కు రావడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి, ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. కూరగాయల దుకాణాలు, టిఫిన్ సెంటర్లు, టీ స్టాళ్లు
వ్యవసాయ మార్కెట్ యార్డులో
ఏర్పాటు చెలుకోవలని పోలీసులకు సహకరించాలని కోరారు.