ఉచిత వైద్య శిబిరం

66చూసినవారు
లోకేశ్వరం మండలం రాజుర గ్రామంలో శనివారం శ్రీ రామ గణేష్ యూత్ ఉచిత వైద్య పరీక్షా శిబిరాన్ని నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశాయి. డా. ఎం మాటాడారు. ప్రజలు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలను నిర్వహించడం ద్వారా ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదన్నారు. వర్షాకాలం సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్