ప్రభుత్వ పాఠశాలలో గోరింటాకు సంబరాలు

80చూసినవారు
ప్రభుత్వ పాఠశాలలో గోరింటాకు సంబరాలు
తానూర్ మండలం ఏల్వి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఆషాడ మాస గోరింటాకు సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు గోరింటాకు పెట్టి దాని విశిష్టతను వివరించారు. పాఠశాలలో గోరింటాకు పండుగ సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరేందర్ ఉపాధ్యాయులు మాధవ్, సుదర్శన్, లక్ష్మి, శంకర్, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్