ఆలయాల నిర్మాణానికి నిధులు మంజూరు: ఎమ్మెల్యే

58చూసినవారు
ఆలయాల నిర్మాణానికి నిధులు మంజూరు: ఎమ్మెల్యే
ముధోల్ తాలూకా వ్యాప్తంగా పలు ఆలయాల నిర్మాణానికి నిధులు మంజూరు అయినట్టు బుధవారం ఎమ్మెల్యే రామారావు పటేల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నియోజకవర్గంలో 8 ఆలయాల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, పనులు ప్రారంభమయ్యేటట్టు చూడాలని సంబంధిత శాఖ కమిషనర్ కు మంత్రి అఫీషియల్ నోట్ విడుదల చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్