లోకేశ్వరం: కళ్యాణలక్ష్మిచెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

51చూసినవారు
లోకేశ్వరం మండల కేంద్రంలోని రైతువేదికలో సోమవారం మండల కేంద్రంతో పాటు ఆయ గ్రామాలకు చెందిన 124 మంది లబ్ధిదారులకు ముథోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. పేదింటి ఆడపడుచుల కుటుంబాలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం వరం లాంటిదన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు, అధికారులు, తదితరులు, పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్