బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

72చూసినవారు
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
ముదోల్ మండలం లాబ్ది గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ గణపతి సతీమణి ఈశ్వరిబాయి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భోస్లే మోహన్ రావ్ పటేల్ సోమవారం గ్రామానికి చేరుకొని వారి కుంటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయనతో పాటు మండల బీజేపీ నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్