కక్షపూరిత రాజకీయాలే వైసీపీ కొంప ముంచాయా ?

50చూసినవారు
కక్షపూరిత రాజకీయాలే వైసీపీ కొంప ముంచాయా ?
వైఎస్ జగన్ ప్రభుత్వం అనుసరించిన కక్షపూరిత రాజకీయాలు ఆ పార్టీ ఘోర ఓటమికి కారణమని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉండవల్లిలోని ప్రజా వేదికను కూల్చడం మొదలుకొని చంద్రబాబును జైలుకు పంపేవరకూ ఎన్నో చూసిన జనం మార్పుకోరుకున్నారు. ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్టు, సీఐడీ కస్టడీలో ఆయన్ను కొట్టించడం కూడా కక్షపూరిత చర్యే. అందుకే ప్రజలు ప్రశాంతత కోరుకున్నారు.

సంబంధిత పోస్ట్