వైసీపీని ఓడించిన ఇసుక దోపిడీ.. కార్మికుల బాధ

64చూసినవారు
వైసీపీని ఓడించిన ఇసుక దోపిడీ.. కార్మికుల బాధ
జగన్‌ ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక విధానం రద్దుచేసి.. తొలుత ప్రభుత్వరంగ సంస్థకు ఇసుక వ్యాపారం అప్పగించింది. అది విఫలమైందని చెప్పి.. బినామీలను గుత్తేదారులుగా రంగంలోకి దింపింది. వారు వేల కోట్లరూపాయలు ఊడ్చేశారు. ఇసుక కొరత అధిక ధరల కారణంగా భవన నిర్మాణ రంగం దెబ్బతింది. ఎంతో మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక అలమటించారు. వారి కడుపు మంట వైసీపీకి శాపమైంది.

సంబంధిత పోస్ట్