ఉపాధి హామీ కూలీలను కలిసి ఓట్లు అభ్యర్థించిన ఎంపీ అభ్యర్థి

543చూసినవారు
భైంసా మండలం మహాగావ్ గ్రామ పరిధిలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న చోటుకు మంగళవారం స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ తో కలిసి బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ ఓట్లు అభ్యర్థించారు. దేశం సురక్షితముగా, సుభీక్షముగా ఉండాలంటే మరోసారి నరేంద్రమోదీని ప్రధాని చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, కమలం పువ్వు గుర్తుకు ఓటువేసి గెలిపించాలని కోరారు. పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్నగారి భూమన్న, మండల నయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్