అమ్మవారిని దర్శించుకున్న జిల్లా విద్యాధికారి

67చూసినవారు
అమ్మవారిని దర్శించుకున్న జిల్లా విద్యాధికారి
పదవ తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా రాస్తారంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా బుధవారం నిర్మల్ జిల్లా విద్యా శాఖ అధికారి రవీందర్ రెడ్డి చదువుల తల్లి బాసర సరస్వతీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చదువుల తల్లి నిలయమైన బాసర అమ్మవారి ఆశీర్వాదంతో 99 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. ఇందులో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్