బాసర రైల్వే స్టేషన్ ను సందర్శించిన రైల్వే ప్రిన్సిపల్ చీఫ్

62చూసినవారు
బాసర రైల్వే స్టేషన్ను రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ సిగ్నలింగ్ అండ్ టెలికాం ఇంజనీర్ జీకే ద్వివేది ఆదివారం సందర్శించారు. అధికారులతో కలసి కవాచ్ వ్యవస్థ భద్రత స్థాయిని పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం సరస్వతీ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. వేద పాఠశాలను సందర్శించారు. ఆయనతో పాటు చీఫ్ సిగ్నలింగ్ అండ్ టెలికాం ఇంజనీర్ విఎన్ఎమ్ రావు, నీలా పావని, స్వామి, కశ్యప్, తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్