ఉపాధ్యాయులే విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు

64చూసినవారు
ఉపాధ్యాయులే విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు
బాసర జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేసి ఇటీవల పదోన్నతి పొందిన కొక్కుల గంగాధర్, శ్రీనివాస్ శ్రోతి, సీమతాయి, గైని దేవిదాస్, యోగేశ్వరరావు దేశాయి, పాలెపు శంకర్, బలగం శ్రీనివాస్, కిషోర్ బాసర్కర్ ఉపాధ్యాయులకు బుధవారం బాసర వాణీ ఉపాధ్యాయ మిత్ర మండలి ఆధ్వర్యంలో బాసర ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయలే విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులని ఈ సందర్భంగా కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్