రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి ఆచూకీ లభ్యం

3356చూసినవారు
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి ఆచూకీ లభ్యం
భైంసా పాత చెకోపోస్టు సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి ఆచూకీ లభ్యమైంది. భైంసా మండలం దేగాం గ్రామానికి చెందిన మోహన్(34) గా గుర్తించినట్లు పట్టణ ఎస్ఐ షరీఫ్ తెలిపారు. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు భైంసా నుండి దేగాం బైక్ పై వెళుతుండగా లారీ లారీ ఢీకొట్టడం తో మృతి చెందినట్లు తెలిపారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్