గుంతల రోడ్లతో ప్రయాణికులకు ఇబ్బందులు

561చూసినవారు
తానూర్ మండల కేంద్రం నుండి మొగిలి కి వెళ్లే రోడ్డు గుంతల మాయంగా మారడంతో ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది. ఈ రోడ్డు మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి రోడ్డు సమస్య పరిష్కరించి నూతన రోడ్డు వేయాలని కోరుతున్నారు. అటు మసల్గా, నుంచి కళ్యాణి, జవుల(బి) నుంచి దౌలతాబాద్, రోడ్డు కంకర తెలి గుంతల మయంగా మారింది.

సంబంధిత పోస్ట్