మరోసారి ఐఓసీ మెంబర్‌గా నీతా అంబానీ

64చూసినవారు
మరోసారి ఐఓసీ మెంబర్‌గా నీతా అంబానీ
రిలయన్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ భారత్‌ నుంచి ఇంటర్నేషనల్‌ ఒలింపిక్స్‌ కమిటీ(IOC) మెంబర్‌గా ఏకగ్రీవంగా తిరిగి ఎన్నికయ్యారు. ఈ మేరకు ఐఓసీ తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ.. ఐఓసీ మెంబర్‌గా తిరిగి ఎన్నికవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. తనపై విశ్వాసం ఉంచినందుకు ఐఓసీ కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. కాగా, పారిస్‌ ఒలింపిక్స్‌ క్రీడలు మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్నాయి.

సంబంధిత పోస్ట్