ఒకే విమానంలో ఢిల్లీకి నితీశ్‌, తేజస్వి

53చూసినవారు
ఒకే విమానంలో ఢిల్లీకి నితీశ్‌, తేజస్వి
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలైన వేళ భవిష్యత్తు కార్యాచరణపై బీజేపీ, విపక్ష ఇండియా కూటములు చర్చలకు పిలుపునిచ్చాయి. ఈ సమయంలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బిహార్ సీఎం నితీష్ కుమార్, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ ఒకే విమానంలో ఢిల్లీకి బయల్దేరడం గమనార్హం. వేర్వేరు కూటములకు చెందిన వీరు ఒకే విమానంలో ప్రయాణించడం చర్చనీయంశంగా మారింది.

సంబంధిత పోస్ట్