పేకాట స్థావరం పై దాడి

74చూసినవారు
పేకాట స్థావరం పై దాడి
ఆలూరు మండల కేంద్రంలో పేకాట ఆడుతున్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేసి పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులో తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుండి సుమారు 11 వేల రూపాయలు నగదును స్వాధీనం చేసుకొని ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్