పట్ట పగలే దొంగతనాలు..

10506చూసినవారు
పట్ట పగలే దొంగతనాలు..
పట్ట పగలే చోరీలకు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఆర్మూర్ ఏసీపీ జగదీశ్ చందర్ తెలిపారు. వారి నుంచి 18 తులాల బంగారు ఆభరణాలు, 2 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. గత నెల 17న పచ్చలనడ్కుడ, ధర్మోరా గ్రామాల్లో ఈ ముగ్గురు చోరీకి పాల్పడ్డారన్నాని వెల్లడించారు. ఇవాళ మోర్తాడ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్