మోర్తాడ్ లో ద్విచక్ర వాహనాల వేలంపాట

80చూసినవారు
మోర్తాడ్ లో ద్విచక్ర వాహనాల వేలంపాట
మోర్తాడ్ మండల ఎక్సైజ్ శాఖ పరిధిలోని వివిధ కేసుల్లో పట్టుబడిన ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాలను ఈనెల 28వ తారీఖున వేలంపాట నిర్వహిస్తున్నట్లు మోర్తాడ్ ఎక్సైజ్ సిఐ గుండప్ప శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు ముందస్తుగా 20 శాతం డబ్బు చెల్లించి వేలంపాటలో పాల్గొనాలని వెల్లడించారు. జిల్లా అధికార యంత్రాంగం ఆదేశాల మేరకు వేలంపాటను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్