కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది: వేముల

63చూసినవారు
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం శాసనసభ్యులు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. గురుకులాల కిరాయిలు కట్టలేని, పింఛన్లు ఇవ్వలేని స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.

సంబంధిత పోస్ట్