మనవడిని హత్య చేసిన నానమ్మకు జీవిత ఖైదు

9478చూసినవారు
మనవడిని హత్య చేసిన నానమ్మకు జీవిత ఖైదు
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లిలో మనవడిని హత్య చేసిన నానమ్మకు జీవిత ఖైదు శిక్ష బుధవారం కోర్టు విధించింది. చిత్తు కాగితాలు ఏరుకుని జీవించే గంగవ్వ తన కుమారుడు గంగాధర్ కొడుకైన మూడున్నరేళ్ల లక్కీని అతి దారుణంగా హత్య చేసింది. 2023 మే 10న లక్కీని తన వెంట తీసుకువెళ్లి గ్రామ శివారులోని వరద కాలువలో పడేసి హత్య చేసినట్లు నిరూపణ కావడంతో జీవిత ఖైదు విధిస్తూ నిజామాబాద్ సెషన్స్ జడ్జి సునీత కుంచాల తీర్పు ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్