రోడ్లకు మరమ్మత్తులు చేసి రాకపోకలు పునరుద్ధరించాలి..

51చూసినవారు
రోడ్లకు మరమ్మత్తులు చేసి రాకపోకలు పునరుద్ధరించాలి..
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బాల్కొండ నియోజకవర్గంలో కొట్టుకుపోయిన రోడ్లను ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గురువారం పరిశీలించారు. అమీర్ నగర్- కోన సముందర్, వేల్పూర్- రామన్నపేట గ్రామాల మధ్య తెగిపోయిన రోడ్లను పరిశీలించి వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేపట్టి రాకపోకలను పునరుద్ధరించాలని అన్నారు. అలాగే శాశ్వత పరిష్కారం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్