రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసిన నాయకులు

63చూసినవారు
రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసిన నాయకులు
బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఆదివారం హైదరాబాదులోని రాష్ట్ర మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై ఆయనకు వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు ప్రతాప్ సింగ్, నాయకులు సోమశేఖర రావు, యలమంచిలి శ్రీనివాసరావు, మైలారం భాస్కర్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నందు పటేల్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్