గ్రామ మంచినీటి సహాయకులకు శిక్షణ తరగతులు

55చూసినవారు
గ్రామ మంచినీటి సహాయకులకు శిక్షణ తరగతులు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని మిషన్ భగీరథ కార్యాలయంలో సోమవారం గ్రామ మంచినీటి సహాయకులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సబ్ కలెక్టర్ కిరణ్మయి హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ, గ్రామ సహాయకులకు శిక్షణ నిచ్చి గ్రామంలో ఏమైనా చిన్న చిన్న రిపేర్లు ఏవైనా వస్తే వాటిని గ్రామ సహాయకులు రిపేర్ చేసుకోవాలని, అలాగే గ్రామ ప్రజలకు సరఫరా చేసే మంచినీరు కలుషితం కాకుండా ప్రజలకు అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్