రేషన్ డీలర్ల అర్హత పరీక్షకు ఏర్పాట్లు

65చూసినవారు
నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ లో రేషన్ డీలర్ల ఎంపిక కు అర్హత పరీక్ష ఈ నెల 26న నిర్వహిస్తున్నట్లు బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో తెలిపారు. బుదవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేషన్ డీలర్ల అర్హత పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్