బోధన్: ముగిసిన గ్రామాభివృద్ధి కమిటీ ఓటింగ్

74చూసినవారు
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ గ్రామాభివృద్ధి కమిటీ సంఘ సభ్యుల ఓటింగ్ ప్రక్రియ బుధవారం ఉదయం 9 గంటలకు మొదలై మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉండగా ఉదయం 11: 34 నిమిషాలకే ముగిసింది. ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఒంటి గంట తరవాత నిర్వహించడం జరుగుతుందని పట్టణాభివృద్ధి కమిటీ తెలిపింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్