అమ్మ ఆదర్శ నిధులు మంజూరు పట్ల నేతల హర్షం

55చూసినవారు
అమ్మ ఆదర్శ నిధులు మంజూరు పట్ల నేతల హర్షం
బోధన్ మండలం ఊట్ పల్లి గ్రామంలోని పాఠశాలల అభివృద్ధికి నిధులు మంజూరు చేసినందుకు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం నాయకులు నిధుల మంజూరుకు సంబంధించిన ప్రెస్ నోట్ విడుదల చేశారు. తెలుగు మీడియం అప్పర్ ప్రైమరీ స్కూల్ మరమ్మత్తులకు 6 లక్షల 90 వేలు, ఉర్దూ మీడియం ప్రైమరీస్ పాఠశాల మరమ్మత్తులకు 4 లక్షల 10 వేలు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్