వరి ధాన్యం కోనుగోలు కేంద్రాల ప్రారంభం

566చూసినవారు
వరి ధాన్యం కోనుగోలు కేంద్రాల ప్రారంభం
రెంజల్ మండలంలోని దూపల్లి, రెంజల్, నీల, వీరన్న గుట్ట ఆగ్రోస్ వారి ఆధ్వర్యంలో వరి ధాన్యం కోనుగోలు కేంద్రాలను అధికారులు సోమవారం ప్రారంబించారు. రైతులు దళారులను ఆశ్రయించాకుండా ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కేంద్రాలలో మాత్రమే రైతులు ధాన్యన్ని విక్రయించాలన్నారు. గ్రేడ్ ఏ 2203, గ్రేట్ బి 2183 ప్రభుత్వం మద్దతు ధర కల్పించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ సీఈవోలు, రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్